తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి తన రాజకీయ పరిణితిని ప్రదర్శించారు. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అకాలమరణంతో అనివార్యంగా మారిన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు సంబంధించి టీడీపీ ముందస్తుగానే అభ్యర్థిని ప్రకటించింది. ఖాళీగా ఉన్న తిరుపతి ఎంపీ సీటును ఎన్నికల సంఘం నోటిఫై చేసినప్పటికీ, ఇంకా బైపోల్ ప్రకటనరాలేదు. ఈలోపు మిగతా పార్టీలన్నీ అభ్యర్థుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uz43WR
చంద్రబాబు ముందుచూపు -పనబాక లక్ష్మికే టీడీపీ టికెట్ -బీజేపీకి చెక్ -రసవత్తరంగా తిరుపతి బైపోల్
Related Posts:
కరోనా లాక్డౌన్: జగన్ మరో సంచలనం.. ఆ తప్పులకు విచారణ లేదు.. జరిమానా, వ్యక్తిగత హామీతో సరి..కరోనా లాక్ డౌన్ కాలంలో ఆకలికేకలు, వలసకూలీల వెతల లాంటి సీరియస్ సమస్యలతోపాటు.. సిల్లీ కాకున్నా, వాహనాలు సీజ్ అయిపోవడంతో చాలా మంది ఇబ్బందుల్లో పడ్డారు. ల… Read More
సాధువు, ఆయన శిష్యుడిని కొట్టి చంపిన దుండగులు: రెండు నెలల్లో రెండోసారి: రక్తపు మడుగులోముంబై: మహారాష్ట్ర మూకదాడులు పరంపర కొనసాగుతూనే వస్తోంది. సాధువులను కొట్టిచంపిన దారుణ ఘటన మరొకటి చోటు చేసుకుంది. సాధువులపై దాడి చేసి, కొట్టి చంపడం మహారా… Read More
కరోనా విలయం: భారత్ కొత్త రికార్డు.. ముదిరిన వైరస్, పాలిటిక్స్.. మోదీ తప్పులకు మేం బలి కాబోమంటూ..భారత్లో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. లాక్ డౌన్ 4.0లో భారీ సడలింపులు ప్రకటించిన దరిమిలా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళనకరంగా మ… Read More
ఏడాది పాలన: జనగళాన్ని వినడానికి జగన్ రెడీ: ఏపీలో మరో ప్రోగ్రామ్: అయిదు రోజుల పాటుఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. అధికారంల… Read More
నిన్న రంగనాయకమ్మ..నేడు అనూష ఉండవల్లి: టీడీపీ సోషల్ మీడియా కోసం వేట: సీఆర్పీసీ ప్రయోగంఅమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తోన్న సోషల్ మీడియా కార్యకర్తల కోసం సీఐడీ విభాగం అధికారుల వేట కొనసాగుతోంది. మొన్నటికి మొన్న 66… Read More
0 comments:
Post a Comment