తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి తన రాజకీయ పరిణితిని ప్రదర్శించారు. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అకాలమరణంతో అనివార్యంగా మారిన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు సంబంధించి టీడీపీ ముందస్తుగానే అభ్యర్థిని ప్రకటించింది. ఖాళీగా ఉన్న తిరుపతి ఎంపీ సీటును ఎన్నికల సంఘం నోటిఫై చేసినప్పటికీ, ఇంకా బైపోల్ ప్రకటనరాలేదు. ఈలోపు మిగతా పార్టీలన్నీ అభ్యర్థుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uz43WR
చంద్రబాబు ముందుచూపు -పనబాక లక్ష్మికే టీడీపీ టికెట్ -బీజేపీకి చెక్ -రసవత్తరంగా తిరుపతి బైపోల్
Related Posts:
బాదం పప్పు, కంటి చుక్కల మందు : రుణమాఫీపై వ్యాఖ్యలతో శివరాజ్కు కాంగ్రెస్ గిఫ్ట్ ప్యాక్న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ రాజకీయాల రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ రైతుల రుణమాఫీ చేయలేదని మాజీ సీఎం, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. దీ… Read More
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు .. సమయం వచ్చినప్పుడు బయటపెడతా .. జగ్గారెడ్డి సంచలనంసంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి రోజుకో సంచలన వ్యాఖ్య చేస్తున్నారు. మొన్నటికి మొన్న యూపీఏ కేంద్రంలో సర్కార్ ఏర్పాటు చె… Read More
మోడీ వర్సెస్ వాద్రా... రాబర్ట్ వాద్రాని జైలుకు పంపిస్తానన్న మోడీ ... వేదిస్తున్నారంటున్న వాద్రాప్రధాని నరేంద్ర మోడీ , కాంగ్రెస్ నాయకుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో మోడీ పదేపదే రాబర్ట్ వా… Read More
మనవరాలి వరసయ్యే యువతిపై లైంగికదాడి : పెద్దల పంచాయతీ, మనస్థాపంతో యువతి ఆత్మహత్యహైదరాబాద్ : వావి వరుస లేదు. కొందరికి కామంతో కళ్లు మూసుకుపోతున్నాయి. ఆడించి, పాడించిన చేతులే ఆకృత్యానికి తెగబడుతున్నాయి. మీర్ పేట పోలీసుస్టేషన్ పరిధిలో… Read More
ఒకరిని కాపాడేందుకు ఒకరు బావిలో దూకిన ముగ్గురు మృతిప్రమాదవశాత్తు బావిలో మునిగి ఒకే కుటుంభానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అమరచింత మండలం కిష్టంపల్లిలో జరిగింది. కిష్టం పల్లిక… Read More
0 comments:
Post a Comment