సలాం కుటుంబం ఆత్మహత్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా వీర్రాజు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. వేధింపులకు గురయిన కుటుంబం గురించి మతం రంగు పులమడం సరికాదన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35AwFp2
మతం పేరుతో రాజకీయాలా..? సోము వీర్రాజుపై పయ్యావుల కేశవ్ ఫైర్.. బీజేపీ విధానమా..?
Related Posts:
గులాంనబీ ఆజాద్కు కరోనా పాజిటివ్: తనను కలిసినవారు నిబంధనలు పాటించాలని విజ్ఞప్తిన్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. హోంక్… Read More
అమ్మాయిల కనీస పెళ్లి వయసుపై త్వరలో నిర్ణయం- ప్రధాని మోడీ వెల్లడిదేశంలో మారిన పరిస్ధితుల నేపథ్యంలో అమ్మాయిల పెళ్లి వయసు ఎంత ఉండాలనే అంశంపై ప్రస్తుతం అధ్యయనం సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ … Read More
చంద్రబాబుది ఐరన్ లెగ్ ... ఆయన సీఎంగా ఉంటే వర్షాలు పడ్డాయా : మంత్రి అనిల్ ఫైర్టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వర్షాలు,వరదలపై ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడం… Read More
NEET result 2020: నీట్ ఫలితాలు విడుదల.. ఎలా ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..!నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ 2020) ఫలితాలు విడుదల అయ్యాయి. ఆన్లైన్ ద్వారా ఈ ఫలితాలు విడుదల అయ్యాయి. నీట్ ఫలితాలను అధికారిక వెబ్… Read More
జగన్ లేఖ నేపథ్యంగా మరో ట్విస్ట్- డీజీపీపై హైకోర్టు వ్యాఖ్యల్ని పిల్గా స్వీకరించిన సుప్రీంకోర్టు..ఏపీలో పోలీసు వ్యవస్ధ పనితీరుపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన ఓ న్యాయవాది గత నెలలో సుప్రీంకోర్టు ఛీఫ్జస్టిస్కు ఫిర్యాదు చేశారు. దీనిపై న… Read More
0 comments:
Post a Comment