Monday, August 5, 2019

ఒకే దేశం, ఒకే జెండా... కశ్మీర్ అధికారిక వేడుకల్లో రెండు జెండాలకు పుల్‌స్టాప్ పడనుందా..?

భారత దేశం మొత్తం మీద ఇక నుండి ఒకే జెండా రెపరెపలాడనుంది. ఇప్పటివరకు కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో భారత దేశ జాతీయ జెండాతోపాటు కశ్మీర్ రాష్ట్రం యొక్క జెండాను కూడ సమాంతరంగా ఎగరవేసేవారు. కాని ప్రస్థుతం ప్రత్యేక హక్కులు రద్దు చేయడంతోపాటు ,యూనియన్ టెర్రిటరీగా ఏర్పాటు చేశారు. ఇక నుండి భారత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33fvZlt

Related Posts:

0 comments:

Post a Comment