బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి 10 రోజులు అయ్యింది. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తన ఏకచత్రాధిపత్యం ఇంకా కొన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ దెబ్బ కర్ణాటక మీద పడటంతో బీఎస్. యడియూరప్ప తన మంత్రి వర్గం ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని రోజులు వేచి చూడాల్సి వస్తోంది. అమిత్ షా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T5P3hs
కర్ణాటకకు కాశ్మీర్ దెబ్బ: మూడు జాబితాలు, ఢిల్లీ పిలుపు కోసం, యడియూరప్ప ఏక్ నిరంజన్!
Related Posts:
బీసీలను దూరం చేసేందుకు కుట్ర : రెండో సంతకం కేసీఆర్ దే: తలసాని పర్యటన అందుకేనా..!టిఆర్యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ - వైసిపి అధినేత జగన్ సమావేశం పై టిడిపి ఇంకా విమర్శలు గుప్పిస్తూనే ఉంది. అందు లో భాగంగా..టిడిపి అధినేత చంద్రబాబు … Read More
భద్రాద్రి రాముడికి ఆంధ్రా భక్తుడి భారీ కానుకలుఖమ్మం : ఉమ్మడి రాష్ట్రం నుంచి చెరో దిక్కు విడిపోయినా.. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య బేధాభిప్రాయాలు కనిపించడం లేదు. పాలకులకే రాజకీయాలు గానీ తమకు అలాంటివేవీ … Read More
రోడ్డు తవ్వాలా..? GST కట్టండి..! సామాన్యులకు తప్పని తిప్పలు..!!హైదరాబాద్ : పారదర్శక, సులువైన పౌర సేవలందించేందుకు అందుబాటులోకి తీసుకొస్తోన్న సాంకేతిక విధానాలు అధికారుల అనాలోచిత నిర్ణయాలతో జటిలంగా మారుతున్నాయి. కార… Read More
ఏపీలో మళ్లీ చంద్రబాబే సీయం..! తెలంగాణలో కాంగ్రెస్ బతకాలన్న జగ్గారెడ్డి..!!హైదరాబాద్: సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో సంచలన వ్యాఖ్యలకు తెరతీసారు. ఆంద్రప్రదేశ్ రాజకీయాల గుర… Read More
షర్మిల కేసులో వేగంగా వేట... 15 యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు.. కామెంట్ చేసినోళ్లకు?హైదరాబాద్ : షర్మిల కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రభాస్ తో తనకు ఎఫైర్ ఉన్నట్లు అసత్య కథనాలు అల్లుతున్నారంటూ సోషల్ మీడియా నిర… Read More
0 comments:
Post a Comment