జమ్మూకశ్మీర్లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాక్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుండటంపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. శుక్రవారం(నవంబర్ 13) నాటి కాల్పుల ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న భారత్... పాక్ దౌత్యాధికారికి సమన్లు జారీ చేయనుంది. పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్,ఇరాన్(పీఏఐ) డెస్క్లోని భారత విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ జేపీ సింగ్ కూడా పాకిస్తాన్ హైకమిషన్పై తీవ్ర నిరసన వ్యక్తం చేసేందుకు సిద్దమవుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f2ytu6
సరిహద్దులో కాల్పుల విరమణకు తూట్లు... పాక్కు సమన్లు జారీ చేయనున్న భారత్...
Related Posts:
అతి దారుణంగా.. పైశాచికంగా.. తల్లీకూతుళ్లు మర్డర్..!రామచంద్రాపురం : ఏమైందో తెలియదు.. ఎవరు చంపారో తెలియదు.. ఎందుకు హత్య చేశారో తెలియదు. తల్లీకూతుళ్లను అతి దారుణంగా చంపేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రామచంద… Read More
డేరా బాబా కోట్లు పోగేశాడు.. ఈ రెండేళ్లలో కూడబెట్టింది మాత్రం 18 వేలే..!రోహ్తక్ : డేరా బాబాగా గుర్తింపు పొందిన సిర్సా డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ కోట్లు గడించాడు. అయితే ఈ రెండేళ్లలో మాత్రం ఆయన ఆదాయం చూస్తే మాత్రం ము… Read More
జీవిత బీమా డబ్బుల కోసమే హత్య.. నిందితుడు టీడీపీ నేత... 4 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీతన వద్ద పనిచేసే వారిని కుటుంభ సభ్యుల్లా చూసుకోవాల్సిన నాయకుడే... ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం హత్య చేయించాడు... రెండు పాలసీలు చేయించి వాటిని తీసుకునేందుక… Read More
ఎమ్మెల్యే పరీక్ష రాసిండ్రు.. ఎన్నికలు కాదులే..!వరంగల్ : ఎమ్మెల్యే పరీక్షలు రాసిండ్రు. ఎన్నికల పరీక్షలు కాదు లెండి. ఎమ్మెల్యేగా క్షణం తీరిక లేకుండా ఉంటూనే చదువు కొనసాగిస్తున్న నిజామాబాద్ జిల్లా ఆర్… Read More
జైట్లీకి కన్నీటి వీడ్కోలు... నిగమ్ బోధ్లో ముగిసిన జైట్లీ అంత్యక్రియలుమాజీ కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ ఘట్టం ముగిసింది. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్లో జైట్లీ పార్ధీవదేహానికి మధ్యహ్నం 3.15 గంటలకు ప్రభుత్వ లాం… Read More
0 comments:
Post a Comment