జమ్మూకశ్మీర్లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాక్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుండటంపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. శుక్రవారం(నవంబర్ 13) నాటి కాల్పుల ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న భారత్... పాక్ దౌత్యాధికారికి సమన్లు జారీ చేయనుంది. పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్,ఇరాన్(పీఏఐ) డెస్క్లోని భారత విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ జేపీ సింగ్ కూడా పాకిస్తాన్ హైకమిషన్పై తీవ్ర నిరసన వ్యక్తం చేసేందుకు సిద్దమవుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f2ytu6
సరిహద్దులో కాల్పుల విరమణకు తూట్లు... పాక్కు సమన్లు జారీ చేయనున్న భారత్...
Related Posts:
బైక్ను తప్పించబోయి.. ట్రక్కును ఢీకొట్టి: నెల్లూరు జిల్లా వాసులు దుర్మరణం: నుజ్జునుజ్జుచిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మితిమీరిన వేగమే దీనికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనా స్థ… Read More
సుప్రీంకోర్టును సంస్కరించాల్సిందే - స్వతంత్ర న్యాయవస్థకు 5 మార్గాలు - కాంగ్రెస్ నేత చిదంబరం సూచనలున్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఇటీవలి కాలంలో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో.. అత్యున్నత స్థాయిలో భారత రాజ్యాంగానికి కాపలాదారుగా ఉండే సర్వోన్నత న్యాయస్థానంలో… Read More
యాప్లు..స్టార్టప్లు: యువతలో ఉన్న స్పెషాలిటీ అదే: దేశ భవిష్యత్తుకు అదే ఆధారం: మోడీన్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఙానంతో యాప్ల తయారీపై దృష్టి సారించామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమంలో భాగంగా యాప్ల తయారీకి … Read More
దేశీయ బ్రీడ్ జాగిలాలను పెంచుకోండి: ప్రధాని: దేశ రక్షణలో: ఆర్మీలోనూ వాటికి ప్రాధాన్యతన్యూఢిల్లీ: దేశ రక్షణ వ్యవస్థలో జాగిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ విషయంలో జాగిలాలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయట్… Read More
మోడీ చెప్పిన బొమ్మల కథ: ఏపీ ప్రస్తావన: విశాఖ ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, సీవీ రాజు గొప్పదనంన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో ఏపీ గురించి ప్రస్తావించారు. బొమ్మల గురించి వివరించారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్త… Read More
0 comments:
Post a Comment