న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో ఏపీ గురించి ప్రస్తావించారు. బొమ్మల గురించి వివరించారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి బొమ్మలు ఉపయోగపడతాయని అన్నారు. విశాఖపట్నం జిల్లాలోని ప్రఖ్యాత ఏటికొప్పాక బొమ్మల గురించి మోడీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏటికొప్పాక కళాకారుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jmUfta
మోడీ చెప్పిన బొమ్మల కథ: ఏపీ ప్రస్తావన: విశాఖ ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, సీవీ రాజు గొప్పదనం
Related Posts:
వైసీపీ నేతలకు 21న విజయవాడ రావాలని ఆదేశించిన జగన్ .. ఎందుకంటేవైసీపీ అధినేత జగన్ అమరావతి కేంద్రంగా తమ పార్టీ కార్యాకలాపాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇక నుండి అమరావతి కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించ… Read More
సజావుగా సాగుతున్న చివరి దశ పరిషత్ పోలింగ్..తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ చివరి విడత ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. 27 జిల్లాల్లోని 9,494 పోలింగ్ బూత్లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున… Read More
చంద్రబాబుకు హోం గార్డుల ఉసురు తగులుతుంది .. విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలుట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి చంద్రబాబు ను వదిలేలా లేరు. వదల బొమ్మాలీ వదల అంటూ రోజూ చంద్రబాబుపై ట్వీట్ల దాడికి దిగ… Read More
విమర్శలు చేస్తే లీడర్స్ అయిపోతారా ? దేవుడు మంచి బుద్ది ఇవ్వాలి, ఆ పార్టీ పెద్దలు ఏం చేస్తున్నారు !బెంగళూరు: తనను టార్గెట్ చేసుకుని చౌకబారు విమర్శలు చేస్తున్న జేడీఎస్ నాయకుల మీద ఆ పార్టీ పెద్దలు చర్చలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నార… Read More
మరికాసేపట్లో ఏపీ టెన్త్ రిజల్ట్స్అమరావతి : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రిజల్ట్స్ అనౌన్స్ చే… Read More
0 comments:
Post a Comment