న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో ఏపీ గురించి ప్రస్తావించారు. బొమ్మల గురించి వివరించారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి బొమ్మలు ఉపయోగపడతాయని అన్నారు. విశాఖపట్నం జిల్లాలోని ప్రఖ్యాత ఏటికొప్పాక బొమ్మల గురించి మోడీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏటికొప్పాక కళాకారుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jmUfta
మోడీ చెప్పిన బొమ్మల కథ: ఏపీ ప్రస్తావన: విశాఖ ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, సీవీ రాజు గొప్పదనం
Related Posts:
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ శోభ...గ్రీన్ క్రిస్మస్ వేడుకలకే ప్రాధాన్యంక్రిస్మస్ పండుగకు ఇంకా రెండు వారాల సమయం ఉండగానే ప్రపంచవ్యాప్తంగా అప్పుడే క్రిస్మస్ శోభ కనిపిస్తోంది. ఇప్పటికే పలు చర్చీలను అలంకరించడం జరిగింది. రోజుకో… Read More
శదర్ పవార్ మార్గదర్శకుడు అని ఉద్దవ్ థాకరే పొగడ్తలు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా, ఎందుకంటేఎన్సీపీ అధినేత శరద్ పవార్ 79వ వడిలోకి అడుగిడారు. గురువారం పవార్ జన్మదినం కావడంతో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఉద్… Read More
రెండు నెలల్లోనే అత్యాచార కేసుల విచారణ పూర్తి చేయాలి... సీఎంలు, సీజేలకు కేంద్రం లేఖలుతెలంగాణలో దిశ, యూపీలో ఉన్నావో బాధితురాలి హత్య సంఘటనలతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై పలు రాష్ట్రాలు అప్రమత్తయ్యాయి.… Read More
అసోంలో నిరసనలు... ఏజీపీ, బీజేపీ కార్యాలయాలకు నిప్పు... మరో 48 గంటలు ఇంటర్నెట్ బంద్అసోంలో రెండు రోజులుగా కోనసాగుతున్ని నిరసన జ్వాలలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసన కా… Read More
పవన్ కల్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష:పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే, రైతుల అల్టిమేటంపండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోయారు. ఏ ప్రభుత్వం, ఏ నేత కూడా తమ గోడు పట్టించుకోవడం లేదన్నారు. గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ … Read More
0 comments:
Post a Comment