న్యూఢిల్లీ: దేశ రక్షణ వ్యవస్థలో జాగిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ విషయంలో జాగిలాలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయట్లేదని చెప్పారు. భద్రత వ్యవస్థలోనే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ జాగిలాలు బాధితుల ప్రాణాలను నిలపడానికి కృషి చేస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో వివిధ విదేశీ జాతికి చెందిన వాటితో పాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EQoJFi
దేశీయ బ్రీడ్ జాగిలాలను పెంచుకోండి: ప్రధాని: దేశ రక్షణలో: ఆర్మీలోనూ వాటికి ప్రాధాన్యత
Related Posts:
ప్రత్యేక విమానం వీడి.. రోడ్డు మార్గం పట్టి: కారులో హైదరాబాద్కు చంద్రబాబు: జనతా కర్ఫ్యూకు జై..!అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్.. కొమ్ములు తిరిగిన దేశాధినేతలను సైతం వణికిస్తోంది. పరుగులు పెట్టిస్తోంది. ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినా ఒకటిక… Read More
తెలంగాణలో ఫస్ట్ లోకల్ కేసు .. కేపీహెచ్బీలో మహిళకు కరోనా పాజిటివ్కరోనా భారత్ దేశంలోనూ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. దేశంలో కరోనా కేసులు 300కు చేరాయి. ఇక తెలంగాణా రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు 21కి చేరాయి. దీంతో త… Read More
ఒకవేళ తెలంగాణ లాక్ డౌన్ చేస్తే..? వాట్ నెక్స్ట్.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలుకరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధాని మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 24 గంటలకు పొడగించారు. ఆదివారం ఉదయం 6గంటల న… Read More
ఇంకా చల్లారని ఎస్ఈసి రగడ ..నిమ్మగడ్డ రమేశ్ పై నిప్పులు చెరిగిన మంత్రి బుగ్గనఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన నాటి నుండి చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలుసు. ఇక తాజాగా ఎన్నికల కమీషనర్ తనకు రక్షణ లేదని కేంద్రానికి… Read More
కరోనాపై జోక్ పేల్చిన కేసీఆర్.. అందరూ పగలబడి నవ్వేశారు...చెప్పే విషయమేదైనా ప్రజలకు వంద శాతం కమ్యూనికేట్ చేయడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. అందుకే ఆయన ప్రసంగాలకు ప్రత్యర్థులు కూడా ముగ్దలవుతారనడంలో అతిశయోక్తి లేద… Read More
0 comments:
Post a Comment