ఈనెల 18వ తేదీన శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పుట్టినరోజు సందర్భంగా 23 దేవాలయాల నుంచి ఆలయ మర్యాదలతో కానుకలు పంపాలన్న దేవాదాయశాఖ ఆదేశాలను టిడిపి నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఏపీ సీఎం జగన్ రోజుకో దుష్ట సంప్రదాయంతో రాష్ట్ర ప్రజల ప్రతిష్ఠ , లౌకిక విలువలను కాలరాస్తున్నారని శాసన మండలి ప్రతిపక్ష
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H1uHob
స్వరూపానందపై జగన్ స్వామిభక్తి .. ఆ నిర్ణయం తింగరి చేష్టలకు నిదర్శనం : యనమల ఫైర్
Related Posts:
నందమూరి కుటుంబానికి టీఆర్యస్ భారీ ఆఫర్ ,అంగీకరిస్తారా : బాబుకు చెక్ పెట్టేందుకేనా..!తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్. ప్రభుత్వ ఏర్పడినా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కారు ఎక్కటానికి సిద్దంగా ఉన్నారు.… Read More
' ది యాక్సిడెంటల్ పీఎం' లో తెలంగాణ ! కేసీఆర్ అబద్దాలు చెప్పిండా ..?హైదరాబాద్ : ఎన్నో వివాదాలకు మూలం అవుతున్న 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్' సినిమాలో తెలంగాణ ప్రస్థావన ఇప్పుడు వాడి వేడి చర్చకు తావిస్తోంది. … Read More
వచ్చేస్తోంది జగన్ వదిలిన బాణం: పోటీ అక్కడి నుంచే..?ఏడాది కాలంగా పాదయాత్ర ముగించుకుని తొలిసారిగా సొంత జిల్లా కడప జిల్లాలో ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైయస్ జగన్ అడుగుపెట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల… Read More
దేశరాజకీయాలను శాసిస్తారా: ఎస్పీ బీఎస్పీల మధ్య అధికారికంగా కుదిరిన పొత్తు..పోటీ చేసే స్థానాలు ఇవే..!దేశ రాజకీయాల్లో అధికారికంగా కొత్త పొత్తు ఉదయించింది. దేశంలో రాజకీయంగా కీలకంగా ఉండే ఉత్తర్ప్రదేశ్లో ఈ పొత్త జరిగింది. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వే… Read More
ఇదేనా హీరోయిజం: టాలీవుడ్ హీరోలు వీటిని చెల్లించలేరా..?సినిమాల్లో భారీ డైలాగులు..రాజకీయల్లోకి వచ్చి నీతులు చెప్పే సినీ ప్రముఖులు నిజ జీవితంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. సొసైటీలో తమకు… Read More
0 comments:
Post a Comment