Sunday, August 30, 2020

సుప్రీంకోర్టును సంస్కరించాల్సిందే - స్వతంత్ర న్యాయవస్థకు 5 మార్గాలు - కాంగ్రెస్ నేత చిదంబరం సూచనలు

న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఇటీవలి కాలంలో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో.. అత్యున్నత స్థాయిలో భారత రాజ్యాంగానికి కాపలాదారుగా ఉండే సర్వోన్నత న్యాయస్థానంలో సంస్కరణలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని, తద్వారా మాత్రమే న్యాయవ్యవస్థ స్వతంత్ర మరింత పెరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం అభిప్రాయపడ్డారు. గడిచిన రెండు దశాబ్దాల్లో సబార్డినేట్ జ్యూడీషియరీ నుంచి సుప్రీంకోర్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b9ejfX

Related Posts:

0 comments:

Post a Comment