అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ఆరంభించింది. నూతన సంవత్సరం కానుకగా.. జనవరిలో కొత్త జిల్లాలను తెర మీదికి తీసుకుని రావడానికి ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరంగా కొనసాగిస్తోంది. జిల్లాల ఏర్పాటుతో కొన్ని శాఖల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. ప్రత్యేకించి- రెవెన్యూ, పోలీస్ శాఖల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కొత్తగా రెవెన్యూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32KX7KM
Sunday, November 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment