సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. రైతులను నయవంచన చేస్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా రోజూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తుచేశారు. ఇదీ చేతగానితనానికి నిదర్శనం అని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యల అంశం కలచి వేస్తోందని.. కానీ సీఎం కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు. రైతు ఆత్మహత్యలకు సంబంధించి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pAirfx
రైతులకు నయవంచన, చనిపోతే పథకాలా..? కేసీఆర్పై జగ్గారెడ్డి ధ్వజం..
Related Posts:
ట్రాన్స్జెండర్ల మోసం.. ఇంట్లో శాపం ఉందంటూ బంగారం దోపిడి...!ట్రాన్స్జెండర్ల పై సమాజంలో కొద్దో గోప్పో గౌరవం,సానూభూతి ఉంటుంది..అయితే ఆ సానుభూతిని ఆసరా చేసుకున్న కొంత మంది ట్రాన్స్జెండర్లు ఓ మహిళను నిట్టనిలువునా… Read More
అక్రమ నిర్మాణం ఎక్కడ ఉన్నా కూల్చెయ్యాలన్న పవన్ .. జగన్ నిర్ణయాన్ని ఒప్పుకున్నట్టేగాఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేతపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అక్రమ నిర్మాణాల తొలగింపుపై జనసేనాని తనదైన శైలిలో స్పందించారు. అక్రమ నిర్మ… Read More
బీహార్లో పిల్లల మరణాలపై అందరం సిగ్గుపడాలి...! ప్రధాన మంత్రి మోడీబీహార్లో మెదడు వాపు వ్యాధితో మృత్యువాత పడడం అందరం సిగ్గు పడాల్సిన అంశమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు..బీహార్ పిల్లల మరణాలు సంభవించకుండా సమిష్టి కృషి … Read More
ఆ నేతలు ఇక చంద్రబాబుకు దూరమేనా: సమావేశానికి కాపు నేతల దూరం: వారి వెనుక ఉన్నదెవరు...!టీడీపీలో ఏం జరుగుతోంది. కాపు నేతలు టీడీపీకి దూరమవుతున్నారా. కాపుల నుండి టీడీపీని దూరం చేసే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారా. టీడీపీ అధినేత విదేశీ పర… Read More
వంద మంది ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు అరుదైన గౌరవంఢిల్లీ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు అరుదైన గౌరవం లభించింది. యూకే - ఇండియా సంబంధాలను మెరుగుపరిచిన వంద మంది ప్రభావవంతమైన మహిళల్లో ఆమెకు చోటు దక్… Read More
0 comments:
Post a Comment