Monday, November 16, 2020

రైతులకు నయవంచన, చనిపోతే పథకాలా..? కేసీఆర్‌పై జగ్గారెడ్డి ధ్వజం..

సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. రైతులను నయవంచన చేస్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా రోజూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తుచేశారు. ఇదీ చేతగానితనానికి నిదర్శనం అని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యల అంశం కలచి వేస్తోందని.. కానీ సీఎం కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు. రైతు ఆత్మహత్యలకు సంబంధించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pAirfx

Related Posts:

0 comments:

Post a Comment