Monday, November 16, 2020

బీజేపీ చేసిన సీఎం.. ఎన్డీఏలోనే ఉంటారా?: నితీశ్ కుమార్‌పై చిరాగ్ పాశ్వాన్ సెటైర్లు

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి బాధ్యతలు చేపట్టిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) అధినేత చిరాగ్ పాశ్వాన్. అంతేగాక, నితీశ్‌పై వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. బీజేపీ చేసిన సీఎం అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంగా నితీశ్ కుమార్‌కు శుభాకాంక్షలు. ప్రభుత్వం పూర్తి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36MhhW2

0 comments:

Post a Comment