టీడీపీలో ఏం జరుగుతోంది. కాపు నేతలు టీడీపీకి దూరమవుతున్నారా. కాపుల నుండి టీడీపీని దూరం చేసే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారా. టీడీపీ అధినేత విదేశీ పర్యటన ముగించికొని వచ్చిన తరువాత అనేక అంశాల మీద కీలకంగా సమావేశం ఏర్పాటు చేసారు. ప్రజావేదిక కూల్చివేతతో పాటుగా..కాపు నేతల సమావేశం..అదే విధంగా రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరటం పైన చర్చించటం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X9pHVh
ఆ నేతలు ఇక చంద్రబాబుకు దూరమేనా: సమావేశానికి కాపు నేతల దూరం: వారి వెనుక ఉన్నదెవరు...!
Related Posts:
మీటింగ్ కు బాలకృష్ణను పిలవకపోవటం వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారా ? అసలేం జరుగుతుంది ?బాలకృష్ణను సమావేశానికి పిలవకపోవడం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారా ? తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు బాలకృష్ణను పిలవకుండా సమావేశం అవ్వడం వెనుక ఉన్న ఆంతర… Read More
Coronavirus: నగ్న వీడియోతో బ్లాక్ మెయిల్, హైటెక్ వ్యభిచారం, కరోనాతో 25 మంది, పోలీసులు !చెన్నై/ సేలం: భర్తలు చనిపోయిన మహిళల నగ్న వీడియోలు, ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి వారితో హైటెక్ వ్యభిచారం చేయిస… Read More
ట్రంప్ కు డ్రాగన్ షాక్- సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం అక్కర్లేదని ప్రకటన..ప్రపంచ వ్యవహారాల్లో పద్దన్న పాత్రను పోషించే అమెరికాకు భారత్, చైనా ఒకరి వెంట ఒకరు షాక్ ఇచ్చాయి. సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమేనంటూ ట్… Read More
వైఎస్ జగన్కు హోంమంత్రి అమిత్ షా ఫోన్: కరోనాపై ఏపీ సీఎం వివరణఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు త… Read More
మీడియా సంస్థలను వెంటాడుతున్న కరోనా.. వైరస్ భయంతో డీడీ న్యూస్ తాత్కాలిక మూసివేత..!ఢిల్లీ/హైదరాబాద్ : అన్ని వ్యవస్థలను చావు దెబ్బ తీసిన కరోనా వైరస్ ఇప్పుడు వార్తా సంస్థల మీద పంజా విసురుతోంది. కరోరా వైరస్ ప్రభావంతో అన్ని ప్రయివేటు రంగ… Read More
0 comments:
Post a Comment