ట్రాన్స్జెండర్ల పై సమాజంలో కొద్దో గోప్పో గౌరవం,సానూభూతి ఉంటుంది..అయితే ఆ సానుభూతిని ఆసరా చేసుకున్న కొంత మంది ట్రాన్స్జెండర్లు ఓ మహిళను నిట్టనిలువునా ముంచారు. కుటుంభానికి శాపం ఉందంటూ మహిళను నమ్మించారు.ఇందుకోసం పూజలు చేయాలని చెప్పారు. అనంతరం ఆమే వద్ద రెండు లక్షల విలువ చేసే బంగారాన్ని అపహరించారు మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లాలో ఓ మహిళ ఇంటికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NcBm1b
ట్రాన్స్జెండర్ల మోసం.. ఇంట్లో శాపం ఉందంటూ బంగారం దోపిడి...!
Related Posts:
lockdown: సూపర్ మార్కెట్ కు సూపర్ ఫిగర్లు, వలలో యజమాని, అదే పని, లేపేసిన భార్య, డ్రామా !చెన్నై/కన్యాకుమరి: ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు సొంతంగా సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. సూపర్ మార్కెట్ కు వస్తున్న అందమైన అమ్మాయిలు, వివాహిత మ… Read More
ఆర్మీని రంగంలోకి దింపండి: వలసకూలీల తరలింపుపై కేంద్రానికి ఉత్తమ్ సూచన..లాక్ డౌన్ వల్ల పనిలేక వలసకూలీలు సొంతూళ్లకు బాట పడుతున్నారు. అయితే వారిని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమ… Read More
విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్లో భారీగా నర్సు పోస్టుల నియామకంఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా నర్సులు, అనెస్థీషియా టె… Read More
బెంగాల్లో సేమ్ సీన్: బీజేపీ చీఫ్ను అడ్డుకున్న పోలీసులు, పోలీసులతో వాగ్వివాదం..నిన్న ప్రధాని మోడీతో కలిసి దీదీ మమతా బెనర్జీ ఏరియల్ సర్వే చేశారు. మోడీ అండగా ఉంటామని చెబితే.. దీదీ కూడా తల ఊపారు. 24 గంటల్లో గడిచిందో లేదో పరిస్థితిలో… Read More
ఆర్బీఐ గవర్నర్ కేంద్రంతో నిర్మొహమాటంగా ఆ మాట చెప్పాలి... చిదంబరం కీలక వ్యాఖ్యలుఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలపై మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ట్విట్టర్ ద్వారా స్పందించారు.ఓవైపు 2020-21 వృద్ది రేటు నెగ… Read More
0 comments:
Post a Comment