హైదరాబాద్: ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఆ జోరును త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లోనూ చూపించేందుకు కసరత్తులు చేస్తోంది. దుబ్బాకలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై 1079 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించిన విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pAABy3
Monday, November 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment