న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. హోంక్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వ్యక్తులు కరోనా నిబంధనలను అనుసరించాలని కోరారు. ఆ పార్టీలో నిజాలకు స్వేచ్ఛ లేదు, రోబోలా, తోలుబొమ్మలా ఉండలేను: కాంగ్రెస్ పార్టీపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j7O1gi
Friday, October 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment