కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో భక్తుల కోలాహలం మొదలైంది. రెండు నెలల పాటు వార్షిక మండల మకరవిళక్కు పూజలు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు దర్శనాలకు అనుమతినిచ్చింది ట్రావెన్కోర్ దేవస్థానం. ప్రతిరోజు వెయ్యి మంది భక్తులకు మాత్రమే ఆలయంలోకి ప్రవేశానికి అనుమతించి , వారాంతాల్లో రెండు వేల మందిని అనుమతించాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. భక్తులందరూ కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f6HHW4
Tuesday, November 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment