Tuesday, November 17, 2020

శబరిమలకు వెళ్ళే భక్తుల కోసం హెల్ప్ లైన్ ప్రారంభం ... కరోనా సమయంలో భక్తుల భద్రతకు ప్రాధాన్యం

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో భక్తుల కోలాహలం మొదలైంది. రెండు నెలల పాటు వార్షిక మండల మకరవిళక్కు పూజలు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు దర్శనాలకు అనుమతినిచ్చింది ట్రావెన్కోర్ దేవస్థానం. ప్రతిరోజు వెయ్యి మంది భక్తులకు మాత్రమే ఆలయంలోకి ప్రవేశానికి అనుమతించి , వారాంతాల్లో రెండు వేల మందిని అనుమతించాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. భక్తులందరూ కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f6HHW4

0 comments:

Post a Comment