Tuesday, March 5, 2019

జర్నలిస్టు ఖషోగ్గి హత్యలో సంచలన కథనం...చంపిన తర్వాత సౌదీ ఈ దారుణానికి పాల్పడిందా..?

ప్రపంచదేశాల్లో చర్చనీయాంగా మారిన ప్రముఖ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య మరోసారి వార్తల్లో నిలిచింది. సౌదీ అరేబియానే హత్య ఖషోగ్గిని హత్య చేసిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఖతార్‌లోని అల్‌జజీరా అనే అంతర్జాతీయ మీడియా ఖషోగ్గి గురించి నివ్వెరపోయే కథనాన్ని తన ఛానెల్‌లో ప్రసారం చేసింది. దీంతో ఖషోగ్గి హత్య మరో మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IRvxUD

0 comments:

Post a Comment