బీజింగ్ : భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చైనా తన వైఖరిని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని చైనా ఆకాంక్షిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లూకాంగ్ చెప్పారు. షాంఘై సహకార సమాఖ్యలో భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదానికి పరిష్కారం కనుగొంటారా అన్న ప్రశ్నకు లూకాంగ్ సమాధానం ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ITc4TD
భారత్ పాకిస్తాన్ల మధ్య నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తాం: చైనా
Related Posts:
కరోనాలో ఎన్నికలకు ఈసీ కొత్త రూల్స్- ఆన్లైన్ నామినేషన్లు- రోగులకు, వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే పాటించాల్సిన మార్గదర్శాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వీటి ప్రకారం… Read More
బడా కంపెనీల్లో డేటా లీక్ - డార్క్వెబ్లో 23 కోట్ల మంది ప్రొఫెల్స్ - ఇన్స్టా, టిక్ టాక్, యూట్యూబ్సోషల్ మీడియా దిగ్గజాలు, రాజకీయ పార్టీల మధ్య చీకటి వ్యవహారాలపై చర్చ తీవ్రస్థాయికి చేరిన వేళ.. భారీ డేటా లీకేజీ కుంభకోణం కలకలం రేపుతున్నది. బడా సోషల్ జె… Read More
కులం: హీరో రామ్పై వల్లభనేని వంశీ సీరియస్ కామెంట్స్, చంద్రబాబునూ వదల్లేదుఅమరావతి: రమేష్ ఆస్పత్రి విషయంలో హీరో రామ్ పోతినేని చేసిన ట్వీట్లపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా, గన… Read More
ఏపీలో తిరగబెడుతున్న కరోనా- మూడు జిల్లాలో వెయ్యికి పైగా కేసులు- 24 గంటల్లో 91 మరణాలుఏపీలో కరోనా కేసుల ప్రభావం ఈ మధ్య కాస్త తగ్గిందని భావిస్తున్న నేపథ్యంలో తిరిగి మళ్లీ విజృంభణ ప్రారంభమైంది. వరుసగా మూడు రోజులుగా 9 వేలకు పైగా కొత్త కేసు… Read More
శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్నిప్రమాదంలో 9మంది మృతి..మృతుల కుటుంబాల్లో విషాదం..మిన్నంటిన రోదనలుశ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో విషాదం చోటు చేసుకుంది . శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం లో జరిగిన అగ్ని ప… Read More
0 comments:
Post a Comment