Tuesday, March 5, 2019

భారత్ పాకిస్తాన్‌ల మధ్య నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తాం: చైనా

బీజింగ్ : భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చైనా తన వైఖరిని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని చైనా ఆకాంక్షిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లూకాంగ్ చెప్పారు. షాంఘై సహకార సమాఖ్యలో భారత్ పాకిస్తాన్‌ల మధ్య వివాదానికి పరిష్కారం కనుగొంటారా అన్న ప్రశ్నకు లూకాంగ్ సమాధానం ఇచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ITc4TD

Related Posts:

0 comments:

Post a Comment