గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో ప్రజల ముందుకు వచ్చారు నేతలు. చేసిన, చేస్తోన్న పనుల గురించి చెబుతున్నారు. సిటీకి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మాత్రం ఈ సారి కూడా మేయర్ పీఠం తమేదనని విశ్వాసంతో ఉన్నారు. గతంలో కన్నా ఎక్కువ సీట్లను గెలుచుకుంటామని ఆయన చెబుతున్నారు. ప్రజా సంక్షేమ పనులే తమను విజయతీరాలకు చేరుస్తాయని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lEkHjv
Tuesday, November 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment