Sunday, November 1, 2020

ఏపీకి శుభాకాంక్షల వెల్లువ: రాష్ట్రపతి, ప్రధాని సహా: కాంగ్రెస్ నేతలు సైతం: కృషికి మారుపేరుగా

అమరావతి: రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రజలు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బిప్లవ్ కుమార్ దేవ్, కాంగ్రెస్ సీనియర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mAfHwu

Related Posts:

0 comments:

Post a Comment