న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్పై స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కీలక ప్రకటన వెలువడుతుందని దేశ ప్రజలు ఆశించారు. ఈ దిశగానే కేంద్ర ప్రభుత్వం ఇదివరకు సంకేతాలను కూడా ఇచ్చింది. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం నాటికి కరోనా వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగిస్తామంటూ ఇదివరకే ఇండియన్ కౌన్సిల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ap81Ze
ఊరించి..ఉసూరుమనిపించి: పంద్రాగస్టు నాటికి కోవ్యాగ్జిన్ అందుబాటులో తెస్తామంటూ: చివరికి నిరాశే
Related Posts:
పక్క రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారికీ వ్యాక్సిన్: స్టాక్ ఉన్నంత వరకేబెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. రోజూ 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం..ఒక్క రోజు వ్యవధిల… Read More
అమెరికాలో కాల్పుల కలకలం: వేర్వేరు ఘటనల్లో 10 మంది మృతి, నిందితుడి కాల్చివేతవాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. రెండు వేర్వేరు ఘటనల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కొలరాడోలోని ఓ మొబైల్ హోం పార్కులో పుట్టిన రోజ… Read More
Actress: నటి తల్లికి సీరియస్, హ్యాండ్ ఇచ్చిన ఫ్రెండ్స్, రూ. లక్షల బిల్లు కట్టిన టాప్ హీరో, వైరల్!బెంగళూరు: తల్లి అనారోగ్యంతో ఆసుపత్రి పాలైతే సహాయం చేస్తామని చెప్పిన స్నేహితులు, బంధువులు అందరూ చేతులు ఎత్తేయడంతో ఆ నటి తల్లడిల్లిపోయింది. కరోనా వైరస్ … Read More
కరోనా ఆంక్షల వలయంలో దేశం: లాక్డౌన్/కర్ఫ్యూలోనే 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలున్యూఢిల్లీ: భారతదేశంలో సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు కట్టడి చర్యలు చేపడుతున్నాయి. లాక్డౌన్, కర్ఫ్యూలతోపాటు అ… Read More
రెండు రోజులే గ్యాప్: పెట్రోల్, డీజిల్ మళ్లీ భగ్గు: ఈ సారి మరింత: లీటర్ రూ.103కు దగ్గరగాన్యూఢిల్లీ: ఇంధన ధరలకు మళ్లీ రెక్కలు మొలిచాయి. వరుసగా నాలుగు రోజుల పాటు వాహనదారుల వీపు విమానం మోత మోగించిన చమురు సంస్థలు.. రెండు రోజుల విరామం అనంతరం మ… Read More
0 comments:
Post a Comment