తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ వర్షాల దెబ్బకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. శనివారం టేకుమట్ల మండలం కుందన పల్లి గ్రామం వద్ద చలి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డుపై నుండి ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించారు 12 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kLE5Ly
Saturday, August 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment