తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ వర్షాల దెబ్బకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. శనివారం టేకుమట్ల మండలం కుందన పల్లి గ్రామం వద్ద చలి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డుపై నుండి ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించారు 12 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kLE5Ly
చలి వాగులో చిక్కుకున్న 12 మంది రైతులు.. హెలికాఫ్టర్ ద్వారా కాపాడే యత్నం .. వాగులో బస్సు , లారీ కూడా
Related Posts:
కరోనా: 24 గంటల్లో 1,396 కొత్త కేసులు.. చైనా కిట్స్ వాడొద్దన్న ఐసీఎంఆర్.. కేంద్రం తాజా ప్రకటనలివి..లాక్డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నవేళా, కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్య… Read More
పరిస్థితులను బట్టి సంయమనం పాటిస్తున్నాం.. ప్రజా సమస్యలు పట్టించుకోక పోతే తాట తీస్తామన్న పవన్ కళ్యాణ్అమరావతి/హైదరాబాద్ : ప్రజలెదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని, కరోనా వైరస్ క్లిష్ట సమయంలో సంయమనం పాటించి సున్నితంగా స్పందిస్త… Read More
కేరళ సమూహ వ్యాప్తికి చేరిందా?: అంతుచిక్కని ఆ 25 కేసులు, 2 మరణాలుతిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కరోనావైరస్.. మరోసారి విజృంభిస్తుండటంతో ప్రజల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. తాజాగా నమోదై… Read More
తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు: 224 జాబ్స్కు దరఖాస్తు చేసుకోండితమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ ఇంజినీర్, ఎన్విరాన్మెంటల్ సైంటి… Read More
కరోనా వ్యాప్తి టీడీపీ స్లీపర్ సెల్స్ వల్లే.. ఇది టీడీపీ కుట్రే : మంత్రి మోపిదేవికరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ ఏపీలో మాత్రం మంత్రులు టీడీపీపై విరుచుకుపడుతున్నారు. ఇక టీడీపీ నేతలు సైతం కరోనా కంట్రోల్ లో వైసీపీ సర్కార్ … Read More
0 comments:
Post a Comment