దుబ్బాక ఉప ఎన్నికలో ప్రచార పర్వం కొనసాగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు.. అస్త్ర శస్త్రాలతో రంగంలోకి దిగాయి. టీఆర్ఎస్ నుంచి మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. కాకి రెట్టంత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nUvPKV
ఆ రెండు పార్టీలు ఉసుళ్ల లాంటివి, వచ్చి వెళతాయి.. హరీశ్ రావు విసుర్లు..
Related Posts:
IPL 2020: ముంబైని కలవరపెడుతున్న లీప్ ఇయర్ సెంటిమెంట్.. సన్రైజర్స్కు ప్లస్ పాయింట్!హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్ తుది దశకు చేరింది. మరికొద్ది గంటల్లో ప్లే ఆఫ్స్ సమరానికి తెరలేవనుంది. టేబుల్ టాపర్ ముంబై ఇండియన్స్, సెకెండ్ ప్లేసర్ ఢిల్… Read More
డొనాల్డ్ ట్రంప్ని ఏకీపారేసిన ట్వీట్టర్.. మెలానియా సహా టీం మొత్తం.. కారణమిదే..అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్కంఠ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే రిపబ్లికన్ అభ్యర్థి, ప్రెసిడెంట్ ట్రంప్ లక్ష్యంగా నెటిజన్లు కామెంట్… Read More
వార్నర్ వర్సెస్ కేన్: కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ ముందు సరదా గేమ్..వీడియో..!హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన కనబర్చి ప్లే ఆఫ్స్ చేరిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్తో జరిగిన కీలక మ్యాచ్… Read More
‘మమత టీఎంసీని విసిరిపారేయండి, బంగారు బెంగాల్ కోసం బీజేపీకి పట్టం కట్టండి’కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2021లో రాష్ట్రంలో జరిగే అసెంబ్ల… Read More
ట్రంప్ ఓడినా చరిత్రే: అత్యధిక రేటింగ్ -28ఏళ్ల తర్వాత ఆయనే -అమెరికాను వీడిపోతారా?డొనాల్డ్ ట్రంప్... ఆ పేరే ఓ సునామి.. వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో ఆయనంతటి విలక్షణ నేత మరొకరు లేరు.. తెగేదాకా లాగడం.. ప్రత్యర్థిని బలంగా ఢీకొట్టడంలో మెనగ… Read More
0 comments:
Post a Comment