న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి టీకాల కొరత వెంటాడుతూనే వస్తోంది. దీనికి ఎప్పటికి బ్రేక్ పడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. డిమాండ్కు అనుగుణంగా వ్యాక్సిన్లను నిల్వ ఉంచుకోకుండానే కేంద్ర ప్రభుత్వం మూడో విడత టీకా కార్యక్రమానికి ఆదేశాలను జారీ చేయడం ఈ కొరతకు కారణమైందనే విమర్శలు వినిపిస్తోన్నాయి. వ్యాక్సిన్ కొరత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uSL361
CoWin: పోర్టల్లో మార్పులు: కోవిషీల్డ్ రెండో డోసు కోసం సుదీర్ఘ కాలం ఎదురు చూడటమే
Related Posts:
మద్యం, మగువ, వయాగ్రా: దురాశతోనే డీఎస్పీ దవీందర్ సింగ్ జైలుకు, ఉద్యోగం ఊడింది!న్యూఢిల్లీ: మనదేశ భద్రతకు సంబంధించిన రహస్యాలను పాకిస్థాన్ దేశానికి, ఉగ్రవాదులకు చేరవేస్తున్న జమ్మూకాశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ ఇటీవల అరెస్టైన విషయం … Read More
పీఏ ఖాళీగా ఉన్నాడని బూట్లు తొడిగించుకున్న మాజీ సీఎం, ఆలయం దగ్గర అపచారం, వీడియో వైరల్ !బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. దేవాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరైన మాజ… Read More
బేసిగ్గా మేం జగన్ భక్తులం..ఆయన మూడోకన్ను తెరిస్తే బాబు భస్మం.. సీఏఏపై టీడీపీ వైఖరేంటి?:మంత్రి అనిల్ఢిల్లీలో బీజేపీ గద్దెనెక్కిన తర్వాత ‘మోదీ భక్త్' అనే మాట తరచూ వింటున్నాం. గతంలో మన పొరుగురాష్ట్రం తమిళనాడులోనైతే ఇష్టమైన నేతలకు గుడులు కట్టడం.. ‘నీవే … Read More
కీలక ఘట్టం: జేబీఎస్-ఎంజీబీస్ మెట్రో మార్గాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం మొదలైంది. జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు కారిడార్ను పరేడ్ గ్రౌండ్ స్టేషన్లో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. … Read More
ఫెయిర్ స్కిన్తో పాటు ఈ యాడ్స్ పై కేంద్ర నజర్: ఐదేళ్లు జైలు శిక్ష..రూ.50 లక్షల జరిమానాన్యూఢిల్లీ: ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కొత్త బిల్లును ప్రతిపాదించింది. డ్రగ్స్ చట్టంలో పలు సవరణలు చేసేందుకు సిద్ధమైంది. ఆమేరకు పలు ప్ర… Read More
0 comments:
Post a Comment