ఏపీలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ అరెస్టు చేసిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైసీపీలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. బయటికి ప్రభుత్వ చర్యల్ని సమర్ధిస్తున్న వైసీపీ నేతలు అంతర్గతంగా మాత్రం భిన్నరకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వంలో కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు, రాజంపేట ఎంపీ మిధున్రెడ్డి.. రఘురామ అరెస్టుపై తొలిసారి స్పందించారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపేలా ఉన్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hrZLND
రఘురామపై సహచర ఎంపీ షాకింగ్-సీబీఐ కేసుల ప్రస్తావన- రమేష్ ఆస్పత్రికి నో
Related Posts:
2019 సాధరణ ఎన్నికల్లో కాదు , బై ఎలక్షన్లలో ప్రియాంక పోటీయూపి ఇంచార్జ్ ప్రియాంక గాంధి, పోలిటికల్ ఎంట్రి చేసినప్పటి నుండి ఆమే ఏదో ఒక పార్లమెంట్ స్థానం నుండి పోటి చేస్తుందని ప్రచారం జరిగింది.దీంతో ప్రియాంక ఎక్… Read More
ఉక్కు సంకల్పానికి 18 ఏండ్లు..!బంగారు తెలంగాణ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారని మీరు భావిస్తున్నారాహైదరాబాద్ : తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఎన్నో అవమానాలు భరించి.. అటుపోట్లను ఎదుర్కొని ముందుకుసాగారు టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. కష్టాల కడగళ… Read More
మోదీ పై పోటీకి తెలంగాణ మాత్రమే కాదు ఆంధ్రుల కూడా రెడీ ! వారణాసి బరిలో ఇద్దరు ప్రకాశం జిల్లా వాసులప్రధాని మోదీ పై పోటీ చేయటానికి తెలుగు రైతులు పోటీ పడుతున్నారు. నిజామాబాద్ పసుపు రైతుల బాటలోనే ఏపి లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు సైతం మోదీ… Read More
నువ్వా..నేనా..సై : తాడిపత్రి-రాప్తాడు లో హోరా హోరీ: గెలుపెవరిదంటే..!ఎన్నికలు ముగిసాయి. విజయం మాదంటే మాది అంటూ టిడిపి..వైసిపి ధీమా. అయితే, ఈ సారి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాల పైన ఎంత ఆసక్తి ఉందో..అదే విధంగా… Read More
పాఠశాలను తగులబెట్టిన విద్యార్థులు: విలువైన రికార్డులు బుగ్గి!ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలను తగులబెట్టేశారు. దీనికి కారణం.. పాఠశాల సిబ… Read More
0 comments:
Post a Comment