ఏపీలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ అరెస్టు చేసిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైసీపీలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. బయటికి ప్రభుత్వ చర్యల్ని సమర్ధిస్తున్న వైసీపీ నేతలు అంతర్గతంగా మాత్రం భిన్నరకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వంలో కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు, రాజంపేట ఎంపీ మిధున్రెడ్డి.. రఘురామ అరెస్టుపై తొలిసారి స్పందించారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపేలా ఉన్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hrZLND
Sunday, May 16, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment