ఏపీలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ అరెస్టు చేసిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైసీపీలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. బయటికి ప్రభుత్వ చర్యల్ని సమర్ధిస్తున్న వైసీపీ నేతలు అంతర్గతంగా మాత్రం భిన్నరకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వంలో కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు, రాజంపేట ఎంపీ మిధున్రెడ్డి.. రఘురామ అరెస్టుపై తొలిసారి స్పందించారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపేలా ఉన్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hrZLND
రఘురామపై సహచర ఎంపీ షాకింగ్-సీబీఐ కేసుల ప్రస్తావన- రమేష్ ఆస్పత్రికి నో
Related Posts:
ఇసుక బొక్కిన బాబు.. గోదావరిలో రుబాబు.. తూ.గో పార్ట్-2లో విజయసాయి విసుర్లు..ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా వైఎస్ఆర్ సీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణల పర్వం కొనసాగుతోంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పట్టించుక… Read More
ఇంట్రెస్టింగ్: కరోనా బారిన పడ్డ పిల్లికి ఇచ్చే డ్రగ్ మనుషులకు కూడా పనిచేస్తుందట..!టొరంటో: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారి విరుగుడుకు ప్రపంచదేశాలు వ్యాక్సిన్ను కనుగొనే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే అనేక రకాల పరిశోధన… Read More
లెబనాన్లో భారీ పేలుడు: ఆకాశాన్ని తాకిన పొగలు, మిస్టరీ వీడని ఘటనలెబనాన్: హెజ్బోల్లా ప్రభావం బలంగా ఉన్న దక్షిణ లెబనాన్లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. దీంతో ఓ గ్రామం మొత్తం పొగలు కమ్ముకున్నాయి. ఈ పేలుడుకు కారణా… Read More
అమిత్ షాతో జగన్ సమావేశం - కోలుకున్నాక తొలి భేటీ ఏపీ సీఎంతోనే - ఏం మాట్లాడారంటే..కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్.. మంగళవారం రాత్రి 7 గంటల తర్వాత … Read More
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టిందా?: తాజా గణాంకాలు ఏం చేబుతున్నాయంటే..?అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా పరీక్షలు పెరుగుతున్నప్పటికీ.. కొత్త కేసులు మాత్రం అంతగా పెరగడం లేదు. దీంతో … Read More
0 comments:
Post a Comment