పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2022 నాటికి ఎట్టిపరిస్ధితుల్లోనూ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ సర్కారు పనుల వేగాన్ని పెంచింది. ఇప్పటికే గర్డర్ల బిగింపు పూర్తవుతుండగా.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో కీలకమైన గ్యాప్ 1 డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఇవాళ ప్రారంభించారు. ప్రధాన డ్యామ్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31dIVt2
పోలవరంలో మరో ముందడుగు- కీలకమైన గ్యాప్ 1 డయాఫ్రం వాల్ పనులు ప్రారంభం..
Related Posts:
నగరంలో తగ్గిన లాక్ డౌన్ సీరియస్ నెస్..!యధేచ్చగా రోడ్లమీదకు..!ఏమాత్రం తగ్గని కేసులు..!హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో సాధారణ పరిస్ధితులు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలతో గత 42రోజులుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగ… Read More
మాస్కు లేకుండా వచ్చిన వారికి మద్యం అమ్మితే .. వైన్స్ కు ఫైన్ .. ఎంతో తెలుసా !!కరోనా లాక్డౌన్ సమయంలో లిక్కర్ కు నో అన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజా సడలింపులలో భాగంగా మద్యం విక్రయాలు కొనసాగించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశాయి .… Read More
రైలు ప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మహా సర్కార్ఔరంగాబాద్ రైలు ప్రమాదంలో మరణించిన వలస కూలీల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా క్రింద మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ప్రకటించినట… Read More
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య: కరోనాతో పోయాడంటూ నమ్మించే యత్నంన్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఓ దుర్మార్గురాలు. అంతేగాక, తన భర్త కరోనాతో మరణించా… Read More
Lockdown: మందు కావాలంటే ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ ఐడీ, రేషన్ కార్డుకు రెఢీ, నాదారి రహదారి, ఓకే !చెన్నై: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడంలో భాగంగా లాక్ డౌన్ అమలు చెయ్యడంతో దాదాపు 90 శాతం అన్ని వ్యాపార లావాదేవీలు మూపడ్డాయి. లాక్ డౌన్ దెబ… Read More
0 comments:
Post a Comment