పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2022 నాటికి ఎట్టిపరిస్ధితుల్లోనూ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ సర్కారు పనుల వేగాన్ని పెంచింది. ఇప్పటికే గర్డర్ల బిగింపు పూర్తవుతుండగా.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో కీలకమైన గ్యాప్ 1 డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఇవాళ ప్రారంభించారు. ప్రధాన డ్యామ్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31dIVt2
పోలవరంలో మరో ముందడుగు- కీలకమైన గ్యాప్ 1 డయాఫ్రం వాల్ పనులు ప్రారంభం..
Related Posts:
అత్యాచార భారతం: మైనర్ బాలికపై సామూహిక అత్యచారం..నిందితుడిని కొట్టి చంపిన బంధువులురాజస్థాన్లో కొద్దిరోజుల క్రితం ఓ దళిత మహిళపై సామూహికత అత్యచారం జరిగిన ఘటన మరువకముందే మరో ఘటన వెలుగు చూసింది. అల్వార్లో ఓ 15 ఏళ్ల చిన్నారిపై గుర్తుతె… Read More
బీజేపీకి షాక్.. మణిపూర్లో కూటమికి గుడ్ బై చెప్పనున్న ఎన్పీఎఫ్కోహిమా : మణిపూర్లో బీజేపీకి మణిపూర్లో షాక్ తగిలింది. బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ కూటమి నుంచి వైదొలగాలని నిర్… Read More
ఎగ్జిట్పోల్స్: వైఎస్ఆర్ సీపీ మీడియా ప్రతినిధులు వీరే..అమరావతి: మరి కొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. దీనికోసం అన్ని పార్టీలూ తమ యంత్రగాన్ని సిద్ధం చేసుకున్నాయి. ఎగ్జిట్ ప… Read More
గాజువాక శీను: విశాఖ యువకులను నిలువునా ముంచాడు!విశాఖపట్నం: జీవనోపాధిని వెదుక్కుంటూ తనను నమ్మి దేశం కాని దేశానికి వెళ్లిన నలుగురు తెలుగు యువకులను నిలువునా ముంచేశాడు ఓ ఏజెంట్. ఆ ఏజెంట్ కూడా … Read More
దేశ భవిష్యత్తు మార్చండి.. యువ ఓటర్లకు మోడీ పిలుపు.. ఓటేసిన పలువురు ప్రముఖులుసార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చార… Read More
0 comments:
Post a Comment