పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2022 నాటికి ఎట్టిపరిస్ధితుల్లోనూ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ సర్కారు పనుల వేగాన్ని పెంచింది. ఇప్పటికే గర్డర్ల బిగింపు పూర్తవుతుండగా.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో కీలకమైన గ్యాప్ 1 డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఇవాళ ప్రారంభించారు. ప్రధాన డ్యామ్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31dIVt2
పోలవరంలో మరో ముందడుగు- కీలకమైన గ్యాప్ 1 డయాఫ్రం వాల్ పనులు ప్రారంభం..
Related Posts:
ఇది మీ విజయం, వచ్చింది మీ ప్రభుత్వం: వైఎస్ జగన్అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ముగిసిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయ… Read More
టీడీపీ చరిత్రలోనే ఘోర ఓటమి .. అగమ్య గోచరంగా చంద్రబాబు పరిస్థితిటీడీపీ ఊహించనిది జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అడ్రెస్ లేకుండా పోయింది . 1982లో పార్టీ ఏర్పాటు తర్వాత ఎన్నడూ ఎదురుకానంత ఘోర… Read More
23..23..23: వైఎస్ అభిమానులు గట్టిగా అనుకున్నారు..అయిపోయింది!అమరావతి: అప్పుడప్పుడూ కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాంటివి రాజకీయాల్లో కూడా నమోదు కావడం ఆశ్చర్యమే. గట్టిగా అనుకుంటే ఏదైనా సా… Read More
పీవీపీని దెబ్బ కొట్టిన కేశినేని నాని .. విజయవాడ లోక్ సభ స్థానం టీడీపీదేఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 150 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ స… Read More
`మా టైమ్ వస్తుంది. మేమూ కొడతాం`! చెప్పినట్టే కొట్టాడు..చెప్పి మరీ కొట్టాడు!అమరావతి: `పాలిటిక్స్లో ఉండాల్సింది..ధైర్యం ఉండాల. గుండెధైర్యం ఉండాల. దెబ్బను కొట్నాడు. తీసుకున్యాం. మా టైమ్ వస్తుంది. మేమూ కొడతాం..` సుమారు అయిదే… Read More
0 comments:
Post a Comment