పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం గడుస్తున్న కొద్దీ.. అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తన పట్టును నిలుపుకోవడానికి జనతాదళ్ (యునైటెడ్) సారథ్యంలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. బిహార్ అసెంబ్లీలో పాగా వేయడానికి సుదీర్ఘ కాలం నుంచీ వేచి చూస్తోన్న కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల బరిలో హోరాహోరీ పోరుకు తెర తీశాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Nzt1d
ఆ అసెంబ్లీ ఎన్నికల భారం ఈ కాంగ్రెస్ నేతల మీదే: మేజిక్ చేస్తారో?.. ముంచేస్తారో?
Related Posts:
కేసీఆర్ది దొంగ ప్రేమ! పీవీని అవమానించారు: హోర్డింగులతో డబ్బులు దొబ్బారు: బండి ఫైర్హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్ధంతి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రాకపోవడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డా… Read More
పోలవరం చక చకా- ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు ప్రారంభం- శాంతించిన గోదారిపోలవరం ప్రాజెక్టులో ఇవాళ మరో ముందడుగు పడింది. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. జల వనరులశాఖ అధికారులు భార… Read More
కరోనా వ్యాక్సిన్లో పంది మాంసం ఉన్నా పర్వాలేదు -ముస్లింలకూ అది ఔషధమే -ఇస్లామిక్ ఫత్వా కౌన్సిల్ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 8కోట్లకు, మరణాల సంఖ్య 18లక్షలకు చేరువయ్యాయి. కరోనా జన్యువుల్లో మార్పులు చోటుచేసుకుని, అది మరింత ప్రమాదకరంగా స… Read More
రజనీకాంత్ పార్టీకి కరోనా షాక్ .. సెల్ఫ్ క్వారంటైన్ అయిన తలైవా .. రీజన్ ఇదేసూపర్ స్టార్ రజనీకాంత్ కు కరోనా షాక్ ఇచ్చింది . ఒక పక్క అన్ణాత్తే సినిమాని తొందరగా పూర్తి చేయాలని, మరోపక్క త్వరలో రాజకీయ పార్టీని ప్రకటించాలని యుద్ధ ప… Read More
టీడీపీ ఆఫీసులో పీవీ వర్ధంతి- ఏపీలో ఇదే తొలిసారి- ఆసక్తికర చర్చమాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్తో పాటు పలు పార్టీల నేతలు ఇవాళ నివాళులు అర్పిస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీలో విపక్ష టీడీపీ నేత… Read More
0 comments:
Post a Comment