పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం గడుస్తున్న కొద్దీ.. అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తన పట్టును నిలుపుకోవడానికి జనతాదళ్ (యునైటెడ్) సారథ్యంలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. బిహార్ అసెంబ్లీలో పాగా వేయడానికి సుదీర్ఘ కాలం నుంచీ వేచి చూస్తోన్న కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల బరిలో హోరాహోరీ పోరుకు తెర తీశాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Nzt1d
Sunday, October 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment