ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 8కోట్లకు, మరణాల సంఖ్య 18లక్షలకు చేరువయ్యాయి. కరోనా జన్యువుల్లో మార్పులు చోటుచేసుకుని, అది మరింత ప్రమాదకరంగా స్ట్రెయిన్ రూపాన్ని సంతరించుకుని విజృంభణ కోనసాగిస్తున్నది. ఈ దెబ్బకు పదులకొద్దీ దేశాలు మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అగ్రదేశాల్లో ఇప్పటికే మాస్ వ్యాక్సినేషన్ ప్రారంభంకాగా, మిగతా దేశాల్లోనూ టీకాల పంపిణీకి ఏర్పాట్లు చురుగ్గా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rn9TJU
Wednesday, December 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment