విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ శివార్లలో కాల్పుల ఉదంతం సంభవించినట్లు నగర పోలీసులు వెల్లడించారు. మృతుడిని మహేష్గా గుర్తించారు. ఈ కాల్పుల వెనుక గల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3djrVpL
Sunday, October 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment