హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్ధంతి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రాకపోవడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని విమర్శించారు. అంత బిజీ ఏముందని ప్రశ్నించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37J80j7
Wednesday, December 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment