Saturday, October 24, 2020

నదీ విహారం లేకుండానే దుర్గమ్మ తెప్పోత్సవం... కృష్ణమ్మ చెంత పూజలు యధాతధం

ఏపీలోని బెజవాడలో కొలువైన కనకదుర్గమ్మ తెప్పోత్సవ నిర్వహణకు బ్రేక్ పడింది . కృష్ణమ్మ ఉదృతంగా ప్రవహిస్తున్న కారణంగా దుర్గమ్మ నదీ విహారానికి అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో రేపు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎంతో ఘనంగా జరగాల్సిన కనకదుర్గ తెప్పోత్సవం నదీవిహారం లేకుండానే నిర్వహించనున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jq3bOh

Related Posts:

0 comments:

Post a Comment