Saturday, October 24, 2020

ఏపీలో వరద అంచనాకు కేంద్ర బృందం ప్రకటన- వారంలోగా నివేదిక ఇవ్వాలని టార్గెట్‌

ఏపీలో తాజాగా కృష్ణా, గోదావరి నదులకు వచ్చిన వరదలతో భారీగా పంటనష్టం, ఆస్తినష్టం సంభవించాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద పరిస్ధితులను సీఎం జగన్ ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. క్షేత్రస్దాయిలో అధికారులు కూడా వరద నష్టం అంచనా వేసే పనిలో ఉన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kulO4T

Related Posts:

0 comments:

Post a Comment