ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం జేడీయూ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేరిక సొంతంగా జరిగిందా లేక ఎవరైనా ఈ వ్యూహం వెనక ఉన్నారా అంటే... ప్రశాంత్ కిషోర్ను జేడీయూలోకి తీసుకోవాల్సిందిగా అమిత్ షా తనకు సూచించినట్లు జేడీయూ ఛీఫ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుండబద్దలు కొట్టారు. రాజకీయ వారసుడిగా ప్రశాంత్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FuISzx
Wednesday, January 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment