Wednesday, January 16, 2019

ప్రశాంత్ కిషోర్‌ను జేడీయూలోకి చేర్చుకోవాల్సిందిగా ఆయనే చెప్పారు: నితీష్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ ప్రస్తుతం జేడీయూ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేరిక సొంతంగా జరిగిందా లేక ఎవరైనా ఈ వ్యూహం వెనక ఉన్నారా అంటే... ప్రశాంత్ కిషోర్‌ను జేడీయూలోకి తీసుకోవాల్సిందిగా అమిత్ షా తనకు సూచించినట్లు జేడీయూ ఛీఫ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుండబద్దలు కొట్టారు. రాజకీయ వారసుడిగా ప్రశాంత్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FuISzx

Related Posts:

0 comments:

Post a Comment