Wednesday, January 16, 2019

న‌లుగురు ఎమ్మెల్సీల‌ను అన‌ర్హులుగా ప్ర‌క‌టించిన తెలంగాణ స‌ర్కార్..! బులెటిన్ విడుద‌ల‌..!!

హైద‌రాబ‌ద‌ద్ : తెలంగాణ‌లో పార్టీ ఫిరాయించిన న‌లుగురు ఎమ్మెల్సీల‌పై తెలంగాణ స‌ర్కార్ కొర‌డా ఝుళిపించింది. ముంద‌స్తు ఎన్నిక‌ల ముందు పార్టీ మారిన ఎమ్మెల్సీల పైన ప్ర‌భుత్వం వేటు వేసింది. కొండా ముర‌ళి ముంద‌స్తుగానే ఎమ్మెల్సీ అభ్య‌ర్థిత్వానికి రాజీనామా చేయ‌గా మిగిలిన ముగ్గురిని అన‌ర్హులుగా ప్ర‌క‌టిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RLvVHx

Related Posts:

0 comments:

Post a Comment