ఉత్తర ప్రదేశ్ : అర్ధకుంభమేళా మహాక్రతువు మొదలయింది. భక్తుల రాకతో త్రివేణి సంగమం పులకించిపోతోంది. సంక్రాంతి పండుగ నాడు ప్రారంభమయ్యే ఈ కుంభమేళా మార్చి 4వ తేదీ వరకు కొనసాగుతుంది. మంగళవారం తెల్లవారుజామున రాజయోగ స్నానాలతో ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. కుంభమేళా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HnM2XU
45 రోజుల ఆధ్యాత్మిక వేడుక... కుంభమేళాకు క్యూ కట్టిన భక్తులు
Related Posts:
జనసేన ఐదో జాబితా విడుదల..! నేడు గాజువాకలో నామినేషన్ వేయనున్న గబ్బర్ సింగ్..!!అమరావతి/హైదరాబాద్: చట్ట సభల్లో ప్రవేశించేందుకు జనసైనొకుడి తొలి అడుగు నేడు పడబోతోంది. ప్రజామోదంతో రాజ్యాంగ బద్దంగా ప్రజా సేవ చేసేందుకు, చట… Read More
వలస పోయిన సర్పంచ్ ను రప్పించిన అధికారులు .. లేకుంటే సర్కార్ పరువు పోదా?నారాయణపేట జిల్లా ఎర్రగుంట తండా సర్పంచ్ జీవనోపాధి కోసం వలస పోయిన సంఘటన స్థానికంగా చర్చకు కారణమైంది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించింది… Read More
చదువులో గోల్డ్ మెడల్.. చోరీల్లో నెంబర్ వన్.. 13 ఏళ్లుగా అదే పనిహైదరాబాద్ : చదువులో టాప్ గా నిలిచాడు. ఎంబీఏలో ఏకంగా గోల్డ్ మెడల్ కొట్టేశాడు. మంచిగా ప్రయత్నిస్తే ఉన్నతమైన ఉద్యోగంలో సెటిలయ్యేవాడు. కానీ బుద్ధి వక్రీకర… Read More
ప్రియాంక గాంధీకి ఘోర అవమానంయూపీ : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీకి ఘోర అవమానం జరిగింది. ప్రచారంలో భాగంగా వారణాసికి చేరుకున్న ఆమె ల… Read More
నిజామాబాద్ లో జనసమితి పోటీలో లేదు..! కాంగ్రెస్ అభ్యర్థికే తమ మద్దత్తు అన్న కోదండరాం..!!హైదరాబాద్: తెలంగాణ జనసమితి అదినేత ప్రొఫెసర్ కోదండరాం లోక్ సభ ఎన్నికల్లో పాల్గనడం లేదు. మహాకూటమిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్ అభ్యర్ధికి ఆయ… Read More
0 comments:
Post a Comment