ఉత్తర ప్రదేశ్ : అర్ధకుంభమేళా మహాక్రతువు మొదలయింది. భక్తుల రాకతో త్రివేణి సంగమం పులకించిపోతోంది. సంక్రాంతి పండుగ నాడు ప్రారంభమయ్యే ఈ కుంభమేళా మార్చి 4వ తేదీ వరకు కొనసాగుతుంది. మంగళవారం తెల్లవారుజామున రాజయోగ స్నానాలతో ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. కుంభమేళా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HnM2XU
45 రోజుల ఆధ్యాత్మిక వేడుక... కుంభమేళాకు క్యూ కట్టిన భక్తులు
Related Posts:
జగన్ రెడ్డికి విధ్వంసం కిక్ ఇస్తుందన్న లోకేష్ .. కూల్చివేతలు వికృత చేష్టలన్న చినరాజప్పబాలకృష్ణ అల్లుడు టిడిపి నాయకుడు భరత్ కు సంబంధించిన గీతం యూనివర్సిటీ కూల్చివేతలపై టీడీపీ భగ్గుమంటోంది. గీతం కూల్చివేతలపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడుత… Read More
పాకిస్తాన్లో వంట గ్యాస్ అయిపోతుందా... డిమాండ్ పెరుగుతోంది, సరఫరా తగ్గుతోంది.. ఇప్పుడెలా?పాకిస్తాన్లో కొత్తగా గ్యాస్ నిక్షేపాలేవీ గుర్తించకపోతే, ఇప్పుడున్న వాటి నుంచి వచ్చే గ్యాస్ మరో 12 నుంచి 14 ఏళ్లకు మాత్రమే సరిపోతుందని ఆ దేశ ప్రధానికి… Read More
దేవేంద్ర ఫడ్నవీస్కు కరోనా: హోం ఐసోలేషన్లో బీహర్ బీజేపీ ఇంచార్జీ, టెస్ట్ చేసుకోవాలని..బీహర్ ఎన్నికల వేళ కరోనా వైరస్ కలవరపెడుతోంది. నేతలకు వైరస్ సోకడంతో శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మహారాష్ట్ర మాజీ సీఎం, బీహర్ బీజేపీ ఎన్నికల ఇంచ… Read More
నదీ విహారం లేకుండానే దుర్గమ్మ తెప్పోత్సవం... కృష్ణమ్మ చెంత పూజలు యధాతధంఏపీలోని బెజవాడలో కొలువైన కనకదుర్గమ్మ తెప్పోత్సవ నిర్వహణకు బ్రేక్ పడింది . కృష్ణమ్మ ఉదృతంగా ప్రవహిస్తున్న కారణంగా దుర్గమ్మ నదీ విహారానికి అధికారులు అను… Read More
ఏపీలో వరద అంచనాకు కేంద్ర బృందం ప్రకటన- వారంలోగా నివేదిక ఇవ్వాలని టార్గెట్ఏపీలో తాజాగా కృష్ణా, గోదావరి నదులకు వచ్చిన వరదలతో భారీగా పంటనష్టం, ఆస్తినష్టం సంభవించాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరద ప్రభావం ఎక్… Read More
0 comments:
Post a Comment