Wednesday, October 14, 2020

నితీశ్‌ కుమార్‌కు ఝలక్‌- కాంగ్రెస్‌లోకి శరద్‌ యాదవ్‌ కుమార్తె- వెంటనే అసెంబ్లీ సీటు..

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. గత ఎన్నికల్లో మహాకూటమి పేరుతో పోటీ చేసి బీజేపీకి చుక్కలు చూపించిన సీఎం నితీశ్‌ కుమార్‌ ఈ ఎన్నికల్లో మాత్రం కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే ఆయన ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుండగా.. తాజాగా ఆయనకు ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహాకూటమి మరో ఝలక్‌ ఇచ్చింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/312sS11

Related Posts:

0 comments:

Post a Comment