ట్రెహాన్: జనవరి 3న వైమానిక దాడులు జరిపి ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసిం సులేమనీని అమెరికా మట్టుబెట్టడాన్ని ఇరాన్ దేశం జీర్ణించుకోలేకుంది. అమెరికాపై ఇప్పటికే రగిలిపోతోంది. ముఖ్యంగా ఈ ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను అంతమొందిస్తామంటూ బహిరంగ ప్రకటనలు చేస్తోంది. అంతేకాదు అమెరికాపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని కూడా చెప్పింది. ఈ క్రమంలోనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QrbTk4
Monday, January 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment