బెంగళూరు: బెంగళూరు నగరంలో ఐటీ, బీటీ కంపెనీల ఉద్యోగులను, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన వ్యక్తులు, శ్రీమంతులను టార్గెట్ చేసుకుని స్పా ముసుగులో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారు. అమ్మాయిలకు ఎక్కువ నగదు ఆశ చూపి వారిని హైటెక్ వ్యభిచారం కూపంలోకి లాగి కష్టం లేకుండా డబ్బులు సంపాధిస్తున్నారు. పైకి మాత్రం కొందరు స్పా అంటూ బోర్డులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36t7a6N
Monday, January 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment