తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు బ్రేక్ పడింది. వార్డుల రిజర్వేషన్, నోటిఫికేషన్ మధ్య రెండురోజుల సమయం ఉండటంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎన్నికల నియామవళిని తమకు అందజేయాలని హైకోర్టు ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. మంగళవారం విడుదల చేయాల్సిన నోటిఫికేషన్ను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు వాయిదావేయాలని హైకోర్టు స్పష్టంచేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QNWwRO
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు హైకోర్టు బ్రేక్, ఎన్నికల నియామవళి ఇవ్వాలని ఈసీకి ఆదేశం
Related Posts:
బెంగాల్ ఎన్నికల వేళ మోడీ బంగ్లా గుళ్ల సందర్శన- ఇక్కడ ఓట్ల కోసం అక్కడ హంగామా ?మన ప్రధాని నరేంద్రమోడీకి దేవాలయాల సందర్శనలు కొత్త కాకపోయినా తాజాగా బంగ్లాదేశ్ పర్యటనలో ఆలయాల సందర్శన మాత్రం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనికి కారణం పశ్… Read More
భీమవరంలో పురోహిత క్రికెట్ లీగ్ .. ఫైనల్ పోరు నేడే .. ఫోర్లు , సిక్సర్ లతో అదరగొడుతున్న అయ్యగావారంతా పురోహితులు.. అయితే ఏం... ఎందులోనూ తక్కువ కాదని తేల్చి చెప్పడానికి క్రీడామైదానంలోకి దిగారు. క్రికెట్ బ్యాట్ పట్టుకొని రఫ్ఫాడించేశారు . పోర్లు , … Read More
ఇద్దరికీ గాయాలు, నలుగురు బీజేపీ కార్యకర్తలకు కూడా.. టీఎంసీ, బీజేపీ ఆరోపణలుపశ్చిమ బెంగాల్లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పుర్బా మెదినిపూర్ జిల్లా సస్తాతమల్ నియోజకవర్గంలో ఘర్షణ జరిగింది. ఇక్కడ అధికార టీఎంసీ పార్టీ… Read More
తెలంగాణాలో కొత్తగా 495 కరోనా కేసులు .. రికవరీల కంటే కొత్త కేసుల నమోదే అధికంతగ్గినట్టే తగ్గి తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారతదేశంలో ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా తె… Read More
బెంగాల్లో భారీగా పోలింగ్- బీజేపీపై టీఎంసీ ఈవీఎంలు ట్యాంపరింగ్ ఆరోపణలుపశ్చిమబెంగాల్లోని ఐదు జిల్లాల్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్లో మహిళా ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ క… Read More
0 comments:
Post a Comment