Monday, January 6, 2020

21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం: సచివాలయ తరలింపు ఇలా..: లీగల్ చిక్కులు రాకుండా..!

మూడు రాజధానులు..విశాఖలో పరిపాలనా రాజధాని కేంద్రంగా ప్రతిపాదించిన ప్రభుత్వం..ఇప్పుడు అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందు కోసం కార్యాచరణ సిద్దం చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జీఎన్ రావు కమిటీ..బోస్టన్ కమిటీ నివేదికలు అందటంతో ఈ రెండు నివేదికల అధ్యయనం..సిఫార్సుల ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తొలి సమావేశం మంగళవారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rX5YcY

Related Posts:

0 comments:

Post a Comment