సీఎం కేసీఆర్కు అహంకారం తగ్గలేదని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. దుబ్బాక, జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఓడిపోయినా వైఖరిలో మార్పు రాలేదన్నారు. హడావిడిగా ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం.. మేయర్ ఎన్నికను ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. ఆలస్యం ఎందుకు చేస్తుందో అందరికీ తెలుసు అని చెప్పారు. బీజేపీ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ నేతలు ఫోన్స్ చేసి రూ.5 కోట్లు ఇస్తామని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pjk4xm
బీజేపీ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ ఆఫర్.. రూ.5 కోట్లు ఇస్తామని ఫోన్.. బండి సంజయ్ ఫైర్
Related Posts:
విశాఖ ఏజెన్సీలో పెను విషాదం: ఎనిమిది మంది గల్లంతు: ఒకరి మృతదేహం లభ్యంవిశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో సీలేరు నదిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రెండు నాటు పడవలు మునిగిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుమంది … Read More
ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సి మిస్సింగ్: సముద్ర తీరంలో కనిపించిన కారుముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ.. అనుమానాస్పద స్థితిలో అదృశ్యం అయ్యారు. ఆయన కనిపి… Read More
కోవిడ్ బాధితులకు టీడీపీ భరోసా-నేతల హౌస్ అరెస్టులు-చంద్రబాబు ఫైర్ఏపీలో కోవిడ్ బాధితులకు భరోసా పేరుతో టీడీపీ తలపెట్టిన కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అన్ని జిల్లాల్లో కోవిడ్ ఆస్పత్రులను సందర్శించ… Read More
Chandra Grahanam 2021:గ్రహణం రోజు ఏం చేయాలి- ఆహారం ఏం తీసుకోవాలి - ఎలాంటి మంత్రం పటించాలి..?ఓ వైపు దేశాన్ని కరోనా కుదిపేస్తుంటే.. మరో వైపు సహజ విపత్తులు కూడా పగబట్టినట్లు కనిపిస్తున్నాయి. గత వారం తౌటే తుఫాను ధాటికి పలు రాష్ట్రాల్లో భారీ నష్టం… Read More
కరోనా క్లిష్ట సమయంలో కాంగ్రెస్ బాసట.!బొల్లారం ఆస్పత్రిని కోవిడ్ హాస్పటల్ గా మార్చిన రేవంత్ రెడ్డి.!హైదరాబాద్ : కరోనా విజృంభిస్తున్న తరుణంలో అనేక ఇబ్బందులకు గురవుతున్న ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ అబయ హస్తం అందిస్తోంది. రాష్టం నలుమూలల నుండి కాంగ్రె… Read More
0 comments:
Post a Comment