పేదలకు ఇళ్ల పట్టాలు రేపు (శుక్రవారం) పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. చెప్పినట్టే పేదలకు ఇళ్లు కట్టిస్తున్నామని చెప్పారు. తమది చేతల ప్రభుత్వం అని మరోసారి స్పష్టంచేశారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని.. పేదల సంక్షేమమే తమకు ప్రయారిటీ అని తేల్చిచెప్పారు. ఇందులో సందేహానికి తావులేదని తెలియజేశారు. పేద ప్రజల సొంతింటి కల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hssiAN
Thursday, December 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment