రాజధాని అమరావతి ఉద్యమం 310 రోజులుగా కొనసాగుతూనే ఉంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న ప్రధాన డిమాండ్ తో అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు సాగిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో నిన్న టిడిపీ ఏపీ దాటి తెలంగాణ చేరింది అంటూ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలుగు దేశం పార్టీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dSKGAS
Friday, October 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment