దేశంలో కరోనా వ్యాక్సిన్ను వచ్చే ఏడాది ఆరంభం నాటికి అందుబాటులోకి తెస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం దీన్ని ముందుగా ఎవరికి అందించాలనే విషయంలో ఓ భారీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీని ప్రకారం కోవిడ్ బాధితుల్లో కీలకమైన, క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ముందుగా ఇచ్చేందుకు వీలుగా ఓ ప్లాన్ రెడీ చేసింది. దీని ప్రకారం వ్యాక్సినేషన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35v907Y
Friday, October 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment