Friday, October 23, 2020

భారత్‌లో కరోనా టీకాలు ముందుగా వారికే- 30 కోట్ల మంది గుర్తింపు- నాలుగు కేటగిరీల్లో..

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది ఆరంభం నాటికి అందుబాటులోకి తెస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం దీన్ని ముందుగా ఎవరికి అందించాలనే విషయంలో ఓ భారీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీని ప్రకారం కోవిడ్‌ బాధితుల్లో కీలకమైన, క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ముందుగా ఇచ్చేందుకు వీలుగా ఓ ప్లాన్‌ రెడీ చేసింది. దీని ప్రకారం వ్యాక్సినేషన్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35v907Y

Related Posts:

0 comments:

Post a Comment