Monday, February 18, 2019

ముఖ్యమంత్రిపై కేసు : ప‌్ర‌భుత్వ మార్పు కోసం యాగం : స‌్వ‌రూపానంద స్వామి సంచ‌ల‌నం

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై కేసు పెడ‌తానంటూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహా స్వామి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో వ్య‌వ‌హారాల పై ఆయ‌న సీరియ‌స్ గా స్పందిచా రు. ఏపిలో అవినీతి తారాస్థాయికి చేరింద‌ని..ప్ర‌భుత్వ మార్పు కోసం రాజ శ్యామ‌ల యాగం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. తితిదే లో పాల‌న అంతా..విశాఖ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T057Uy

Related Posts:

0 comments:

Post a Comment