అమరావతి: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆదివారం నాడు కంటతడి పెట్టారు. ఆయన విజయవాడలో మీట్ ది ప్రెస్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలోని అంశాలను గుర్తు తెచ్చుకొని, ప్రస్తుత పరిణామాలు ఆవేదనకు గురి చేస్తున్నాయంటూ ఏడ్చేశారు. తనను మళ్లీ అరెస్ట్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. రూ.30 వేల కోట్లు వసూలు చేశానని తనపై అసత్య
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SWMCQF
నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నాలు, నన్ను చంపితే..: మీడియా ముందు ఏడ్చిన కేఏ పాల్
Related Posts:
వారణాసి లో ఫలించని రైతుల నామినేషన్ వ్యూహం... కేవలం 21 నామినేషన్లుతెలంగాణలో పెద్దఎత్తున హడావిడి చేసి, ఎన్నికల అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన నిజమాబాద్ రైతులకు వారణాసిలో మాత్రం చుక్కెదురైంది. దేశవ్యాప్తంగా పసుపు మద్… Read More
మతుంగ బిగ్ బజార్లో ఫైర్ యాక్సిడెంట్ : తప్పిన ప్రాణనష్టంముంబై : ఆర్థిక రాజధాని ముంబై మతుంగలోని షాపింగ్ మాల్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సాయంత్రం 5 గంటలకు బిగ్ బజార్ స్టోర్ గ్రౌండ్ ప్లోర్ లో మంటలు చెలరేగాయ… Read More
సుజనాపై సీబీ’ఐ‘ : మరో నోటీసు జారీహైదరాబాద్ : బెస్ట్ అండ్ క్రాంప్టన్ సంస్థ తీసుకున్న లోన్ మాజీ కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి మెడకు చుట్టుకుంది. ఆ కంపెనీ ఆంధ్రాబ్యాంకును మోసం చేస… Read More
అనుచిత వ్యాఖ్యలపై ఈసీ నజర్ : మోదీ, షా, రాహుల్పై చర్యలు ?న్యూఢిల్లీ : ఎన్నికల వేళ అనుచిత వ్యాఖ్యలు చేస్తోన్న నేతలపై ఎన్నికల సంఘం కొరఢా ఝులిపిస్తోంది. ఇటీవల కాంట్రవర్సీ కామెంట్లు చేసిన ప్రధాని మోదీ, బీజేపీ చీ… Read More
జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయండి, సీఎం ఆలస్యంగా స్పందించడం దారుణం : ఇంటర్ బోర్డు అవకతవకలపై కేఏ పాల్హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు వ్యవహారంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైనశైలిలో స్పందించారు. 20కి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నాక… Read More
0 comments:
Post a Comment