Saturday, October 17, 2020

కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలిపై ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యండి .. షాక్ ఇచ్చిన ముంబై కోర్టు

కంగనా రనౌత్ కు వరుస షాకులు తగులుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత నుండి కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు . కంగణా రనౌత్ ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వం తోనే యుద్ధానికి దిగారు . మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పై ఆమె నేరుగా విమర్శలు గుప్పించారు . ఇక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37hlEKy

Related Posts:

0 comments:

Post a Comment