తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళ గవర్నర్ గా తమిళనాడుకు చెందిన డా.తమిళ్సై సౌందర్రాజన్ నియమింపబడ్డారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయని రాష్ట్రాల్లో ఒకటి తమిళనాడు. అయినా పార్టీ సిద్దాంతాలు, నిర్మాణం కోసం పోరాడిన మహిళను గవర్నర్గా నిమమించారు. ముఖ్యంగా ఆమే తమిళనాడులో సామాన్య కార్యకర్త నుండి రాష్ట్ర పార్టీ చీఫ్గా బాద్యతలు నిర్వహించారు. అక్కడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZEiywD
Sunday, September 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment