తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళ గవర్నర్ గా తమిళనాడుకు చెందిన డా.తమిళ్సై సౌందర్రాజన్ నియమింపబడ్డారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయని రాష్ట్రాల్లో ఒకటి తమిళనాడు. అయినా పార్టీ సిద్దాంతాలు, నిర్మాణం కోసం పోరాడిన మహిళను గవర్నర్గా నిమమించారు. ముఖ్యంగా ఆమే తమిళనాడులో సామాన్య కార్యకర్త నుండి రాష్ట్ర పార్టీ చీఫ్గా బాద్యతలు నిర్వహించారు. అక్కడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZEiywD
12 సంవత్సరాల్లోనే గవర్నర్గా తమిళిసై సౌందర్రాజన్ ....! మహిళా గవర్నర్ రాజకీయ ప్రస్థానం
Related Posts:
విశాఖ ఏజెన్సీ గ్రామాల్లో గంజాయి గుప్పు: టన్నులు..టన్నులు సీజ్!విశాఖపట్నం: విశాఖపట్నం ఏజెన్సీలో మరోసారి గంజాయి గుప్పు మంది. గంజాయి ఘాటు నషాళానికి అంటుకుంటోంది. ఛత్తీస్గఢ్ నుంచి అక్రమంగా ఏజెన్సీ ప్రాంతాలకు… Read More
గాల్లో..ఎదురెదురుగా ఢీ కొట్టుకున్న తేలికపాటి విమానాలున్యూయార్క్: పర్యాటకులను తీసుకెళ్తున్న రెండు తేలికపాటి విమానాలు గాల్లోనే ఢీ కొట్టుకున్న ఘటన అలస్కాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో అయిదుమంది దుర్మ… Read More
చంద్రబాబుకు హోం గార్డుల ఉసురు తగులుతుంది .. విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలుట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి చంద్రబాబు ను వదిలేలా లేరు. వదల బొమ్మాలీ వదల అంటూ రోజూ చంద్రబాబుపై ట్వీట్ల దాడికి దిగ… Read More
ఏపీ క్యాబినెట్ భేటీకి అనుమతి ఓకే కానీ కండీషన్స్ అప్లై అంటున్న సీఈసీఏపీ క్యాబినెట్ భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 14వ తేదీన తలపెట్టిన మంత్రివర్గ సమావే… Read More
సజావుగా సాగుతున్న చివరి దశ పరిషత్ పోలింగ్..తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ చివరి విడత ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. 27 జిల్లాల్లోని 9,494 పోలింగ్ బూత్లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున… Read More
0 comments:
Post a Comment