విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఊహించిన దెబ్బ తగిలింది. దాదాపు 22 సంవత్సరాల పాటు తెలుగుదేశంలో కొనసాగిన అడారి కుటుంబం.. పార్టీకి గుడ్ బై చెప్పింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకొన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30YNcyp
చక్రం తిప్పిన అవంతి: టీడీపీకి గుడ్ బై: వైసీపీలోకి అడారి కుటుంబం ఎంట్రీ!
Related Posts:
బీహార్లో ఫ్రీ కరోనా వ్యాక్సిన్ హామీ - ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదన్న ఈసీబీహార్ ఎన్నికల ప్రచారం జోరుగో సాగిపోతోంది. ఇప్పటికే తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగియగా.. మరో రెండు విడతల ఎన్నికల కోసం ముమ్మర ప్రచారం సాగుతోంది. ఇందులో ఎన… Read More
వ్యక్తిగత దూషణలు... తోపులాట... బయటపడ్డ టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు...రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య శనివారం(అక్టోబర్ 31) తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ విషయ… Read More
IPL 2020: నా ఆటతో నేను ఆనందంగా లేను: రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్దుబాయ్: తాను ఎంత గొప్ప ప్రదర్శన చేసినా సంతృప్తి చెందనని రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు. మరింత మెరుగయ్యేందుకు ఇలా చేస్తా… Read More
ప్రచార పర్వంలో ట్రంప్, జో బిడెన్ బిజీ బిజీ.. ఫ్యామిలీ మెంబర్స్ కూడా..మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. వర్చువల్ ప్రచారంతోపాటు ర్యాలీలలో… Read More
రోడ్లన్నీ రద్దీ .. 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ .. పారిస్ లో లాక్ డౌన్ ఎఫెక్ట్ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఏడు వందల కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఇది వినటానికి షాకింగ్ గా అనిపించినా నిజం . కరోనాకు సంబంధించి సెకండ్ వేవ్… Read More
0 comments:
Post a Comment